మమత చిత్ర వారి నిర్మాత: వాసిరాజు ప్రకాశం సంగీతం: సాలూరి బాబు గీత రచన: దాసరి నారాయణ రావు వ్యాఖ్యానం: వీటూరి దర్శకుడు, ఛాయాగ్రాహకుడు : హెంజ్ సిమెన్ రెండు వందల మూగ జీవులతో రెండు గంటల వినోద కాలక్షేపం
01. మనుషులు తిరిగే లోకంలో ఊహకందని విశ్వంలో - ఎస్.పి. బాలు
తెలుగు సినీ కళామతల్లి సంగీత సరస్వతి ఒడిలో ఓనమాలు
దిద్దుకొని, దిన దిన ప్రవర్ధమానుడై, తన స్వర విన్యాసముతో
అన్ని తరాల సంగీతాభిమానుల హృదయాలను అనునిత్యము
దోచుకుంటూ, నాడు గంధర్వగాయకుడు ఘంటసాల, నేడు
స్వర విశారదుడు బాలు అనే కొత్త నానుడికి నిలువెత్తు
గానదర్పణంగా నిలిచి,సంగీత ప్రియుల హృదయాలను నిత్యమూ
అలరింప జేస్తున్న నేటి మేటి గాయకుడు శ్రీ ఎస్.పి. బాలు గారు.
వీరు పాడిన అనేక వేల గీతాల వివరాలను ( అందుబాటులో ఉన్నంతవరకు )
ఒక చోట చేర్చి సంగీతాభిమానులను ఆనందింప జేయాలనే
ఈ బ్లాగ్ ఉద్దేశం.
కొల్లూరి భాస్కర రావు
No comments:
Post a Comment